16 April, 2026 | 11:51 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

07-05-2025 12:00 AM

కోదాడ, మే 6: పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాం గణంలో మంగళవారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సారధ్యం లో “తెలంగాణ రైజింగ్ - యంగ్ ఇండి యా” ఉచిత వేసవి శిక్షణ శిబిరం” ప్రారంభం జరిగింది. కోదాడ మండ ల విద్యాధికారి ఎండీ సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడుతూ బాల్యం ఆట, పాట మాట, మంచి నడవడికతో గడపాలని,

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులలో “తెలంగాణ రైజింగ్ - యంగ్ ఇండియా” శిక్ష ణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం, ము ఖ్యంగా నృత్యం, చిత్రలేఖనం,  వాలీబాల్, శాస్త్రీయ వైఖ రులు, వ్యక్తిత్వ వికాస నిర్మాణం అంశాల పట్ల శిక్షణ ఇస్తుందన్నారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మా ర్కండేయ, మీనాక్షి, శ్రీనివాసరెడ్డి, పద్మావతి, ఖజామియా, జానకి రామ్,  బడుగుల సైదులు, సురేషు, పాల్గొన్నారు.