28 June, 2026 | 2:25 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు

15-05-2025 01:41 AM

8 సెల్ఫోన్లు, కారు స్వాధీనం

చేవెళ్ల , మే 14 : పేకాట ఆడుతున్న 8 మంది పట్టుబడిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేష న్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవునిఎర్రవల్లి వార్డులోని ఫామ్ ల్యాండ్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో రాజేంద్రనగర్ జోన్ సీఐ అంజయ్య, ఎస్‌ఐలు రవికుమార్, రాజశేఖర్ రెడ్డిల బృందం దాడులు నిర్వహించి పేకాడుతున్న 8మందిని పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి 8 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో గెలిచిన వారికి మొత్తం రూ.2 లక్షల 41 వేల నగదు ఆన్లైన్లో లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.