18 July, 2026 | 1:12 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ఎనిమిది మంది గూఢచారులు అరెస్ట్

20-05-2025 02:36 AM

పాక్‌కు గూఢచర్యం చేస్తున్నారని తేల్చిన పోలీసులు

న్యూఢిల్లీ, మే 19: భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఎనిమిది మంది గూఢచారులను సోమ వారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పాకిస్థాన్ నుంచి డబ్బులు తీసుకుని ఇక్కడి రహస్యసమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు గూఢచర్యం ఆరోపణల మీద పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో అంతా అలెర్ట్ అయ్యారు. అరెస్టయిన ఎనిమిది మందిలో నలుగురు హర్యానా వాసులు, ముగ్గురు పంజా బ్ వ్యక్తులు, ఒకరు యూపీకి చెందిన వారున్నారు.