18 July, 2026 | 1:29 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

64 మంది పాక్ సైనికుల హతం

20-05-2025 02:32 AM

ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించిన ఆర్మీ

న్యూఢిల్లీ, మే 19: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌కు చెందిన 64 మంది సైనికులు, అధికారులు మరణించినట్టు ఆర్మీ అధికారులు సోమవారం పేర్కొన్నారు. అంతే కాకుండా మరో 90 మంది గాయపడ్డారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైనికులు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.