15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

శివపురిలో ‘కబ్జా’.. పనులు నిలిపివేత

22-10-2025 12:14 AM

కబ్జాదారులకు ఎమ్మార్వో కఠిన హెచ్చరిక

మణికొండ, అక్టోబర్ 21, విజయక్రాంతి : శివపురి కాలనీలోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. 60 గజాల ప్రభుత్వ స్థలంలో కొందరు వ్యక్తులు నిర్మాణం చేపట్టారు. గతంలో ఎమ్మార్వో, కమిషనర్ పరిశీలించి ప్రభుత్వ స్థలంగా గుర్తించిన ప్రదేశంలోనే ఈ నిర్మాణం ప్రారంభించడం గమనారం.విషయం ఎమ్మార్వో దృష్టికి వెళ్లడంతో, ఆయన తక్షణమే పనులను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.గతంలో శివపురి కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డులను కొందరు తొలగించారని, మళ్లీ ఎవరైనా బోర్డులను తొలగిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.