15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సర్పంచ్ 21 వార్డు స్థానాలకు 11 నామినేషన్ దాఖలు

27-11-2025 07:21 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ మండలంలో ఉన్న 17 పంచాయతీలకు గాను గురువారం 11 గ్రామపంచాయతీలలో 21 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి, వార్డు స్థానాలకు రెండు గ్రామాలలో 11 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో జే. వెంకటేశ్వరరావు తెలిపారు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వారిలో మోదిని గూడెం నుండి బీరవోలు సుకన్య, గోరింకలపల్లి నుండి ముచ్చపోతుల నాగయ్య, నర్సింగ్ ఎల్లయ్య, ఒగోడు నుండి రంగు శైలజ, పల్లెబోయిన లెనిన్ బాబు, మాద ఎల్లేష్, వల్లభాపురం నుండి ఎం. శ్రీనివాస్, అంబటి జితేందర్, చందుపట్ల నుండి ఇమ్మడిపాక లక్ష్మి, దిగ్గోజు లత, మండలాపురం నుండి తీగల నాగయ్య, తీగల జంగయ్య, తీగల వెంకటయ్య, చందంపల్లి నుండి యార లలిత, నెల్లిబండ నుండి బోయిన కిషోర్, తాటికల్ నుండి చనగాని జానయ్య, నోముల నుండి బాధిని లక్ష్మీ, పొట్ట బత్తుల జయమ్మ, కడపర్తి నుండి పాటి యాదగిరిరెడ్డి, గొర్ల వీరయ్య, దుబ్బాక యాదగిరి రెడ్డి, వార్డు స్థానాలకు వల్లభాపురంలో పదిమంది, ఒగోడులో ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు.