calender_icon.png 27 November, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అబ్జర్వర్

27-11-2025 08:52:42 PM

రేగోడు: రేగోడు మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని గురువారం రాత్రి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతారావమ్మ, అధికారులు పాల్గొన్నారు.