27-11-2025 08:52:42 PM
రేగోడు: రేగోడు మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని గురువారం రాత్రి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతారావమ్మ, అధికారులు పాల్గొన్నారు.