18 July, 2026 | 1:16 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ప్రధాన రహదారిపై వన్యప్రాణి మృతి

02-08-2025 08:23 AM

చర్ల ,(విజయక్రాంతి): చర్ల మండలం ఏజెన్సీ ప్రాంతం కావడం అడవి రహదారులకు అనుకొని ఇరువైపులా ఉండడంతో  వన్నె ప్రాణులు రహదారిపైకి వస్తుంటాయి ఈ క్రమంలో  బి ఎస్ రామయ్య నగర్ సుబ్బంపేట గ్రామపంచాయతీ(Subbampeta Gram Panchayat) పరిధిలో అతివేగంతో  ప్రయాణిస్తున్న ఇసుక లారీ నక్కను  ఢి కోనడం తో  నక్క అక్కడి కక్కడే మృతి చెందింది.ఆ కలేబరం రోడ్డు మీదే పడి ఉండడంతో పలు వాహనాలు దానిపై నడపడం తో  మొత్తం చింద్రం మైంది దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించాలని వన్యప్రాణుల  సంరక్షణ కు తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.  ఇసుక లారీల అతివేగం మూగ జీవుల పాలిటీ శాపంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.