18 July, 2026 | 8:40 PM

Breaking News

సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం   •   గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి   •   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •  

విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన న్యాయమూర్తులు

02-08-2025 02:40 PM

అలంపూర్: పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా న్యాయమూర్తి ప్రేమలత(District Judge Premalatha) అన్నారు. శనివారం గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణంలో న్యాయమూర్తి మిథున్ తేజ, విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది ఫారెస్ట్ అధికారులు, ఎంఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు.