17 March, 2026 | 4:40 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

17-03-2026 03:01 PM

పుశు రైతులు తప్పక సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ సంపత్

ముత్తారం,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గాలి కుంటూ నివారణ టీకాలు ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్ ఆధ్వర్యంలో పశు వైద్యాధికారుల పర్యవేక్షణలో పశువులకు మంగళవారం టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు వైద్యులు, సర్పంచ్ మాట్లాడుతూ... పశువులకు గాలి కుంటూ కావడం వల్ల  పశువుల డేక్కల మధ్యలో పుడ్లు, నోటి నుండి సొల్లు రావడం  జ్వరం అధికంగా ఉండడం జరుగుతుందని, అలాగే పాలు తగ్గడం మేత తినకపోవడం వల్ల పశువులు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఈ వ్యాధి సోకాకుండ  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గాలి కుంటూ నివారణ టీకాలను పశు రైతులు తప్పకుండా పశువులకు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  విఏఎస్ డా. కళ్యాణి  గోపాల మిత్ర  సారయ్య,  వైద్య సిబ్బంది సుధాకర్, శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు.