15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎస్‌ఎల్‌బీసీ కాంక్రీట్ లైనింగ్‌కు రూ.442 కోట్ల నిధులు

01-05-2025 12:52 AM

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాం తి): ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 గ్రా మాల కు తాగునీరు లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ కాంక్రీ ట్ లైనింగ్ పనులకు రూ.442 కోట్ల  నిధులు కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులతో 112.65 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణ పనులు పుంజుకోనున్నాయి. మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ.. నల్లగొండ జిల్లావాసుల నాలుగు దశాబ్దాల కలను నెరవేరుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.