24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

ముగిసిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

16-12-2025 05:15 PM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. డీలిమిటేషన్ గెజిట్ పేపర్లను చింపి విసిరేసిన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసన మధ్య వేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సభను వాయిదా వేశారు. డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలను ప్రభుత్వానికి పంపాలని మేయర్ ఆదేశించారు.  కాగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ విడుదల చేసిన మ్యాప్ తప్పులతడక అని, డివిజన్ చోరీ జరిగిందంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.