17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ముగిసిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

16-12-2025 05:15 PM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. డీలిమిటేషన్ గెజిట్ పేపర్లను చింపి విసిరేసిన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసన మధ్య వేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సభను వాయిదా వేశారు. డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలను ప్రభుత్వానికి పంపాలని మేయర్ ఆదేశించారు.  కాగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ విడుదల చేసిన మ్యాప్ తప్పులతడక అని, డివిజన్ చోరీ జరిగిందంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.