14 April, 2026 | 1:25 PM

Breaking News

గొప్ప అభ్యుదయ వాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్   •   అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •  

దుండిగల్‌లో గ్లోబల్ సమ్మిట్

18-11-2025 01:07 AM

స్థల పరిశీలన చేసిన డిప్యూటీ సీఎం భట్టి

మేడ్చల్, నవంబర్ 17 (విజయక్రాంతి): డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మి ట్ కోసం మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క సోమవారం స్థల పరిశీలన చేశారు. మండలంలోని 453, 454 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ విజన్ అభివృద్ధిలో భాగం గా ప్రభుత్వం తెలంగాణ ప్రజలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను కూడా ఆహ్వానిస్తుందన్నారు.

హైదరాబాద్ అనుకూలమైన వాతావరణమని, అత్యంత నైపుణ్యంతో కూడిన మానవ వనరులు కలిగి ఉన్నందున పెట్టుబడిదారులను మరిం త ఆకర్షిస్తుందన్నారు. ఆయన సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎస్ రంజన్, కలెక్టర్ మనుచౌదరి, ఈవీ నరసింహారెడ్డి, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి ఉన్నారు.