15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు గోపాల్ పేట విద్యార్థులు ఎంపిక

23-04-2025 12:41 AM

గోపాలపేట ఏప్రిల్22 : జాతీయస్థాయి అండర్ 14వ విభాగం ఫుట్బాల్ పోటీలకు గోపాలపేట విద్యార్థులు ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని కొలహాపూర్ పట్టణంలో జరుగు జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు గోపాల్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపిక కావడం జరిగింది.

ఫిబ్రవరి నెలలో వనపర్తి లో జరిగినటువంటి రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది ఎంపికైన క్రీడాకారులు బాబు ఓంకార్ మాధవి లావణ్య ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాందేవ్ రెడ్డి గారు పిడి సురేందర్ రెడ్డి గారు మరియు ఉపాధ్యాయ బృందం మరియు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.