15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

17-11-2025 01:07 PM

బీజేపీ నాయకులు డిమాండ్

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం మిడ్ మానేరు జలాశయం బ్యాక్ వాటర్ పెరగడంతో పంట పొలాల్లో నీరు చేరి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ అన్నారు. సోమవారం సంకేపల్లి, ఆరేపల్లి లో నీట మునిగిన పత్తి వరి పంటలను వారు సందర్శించారు.  నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ముంపు గ్రామాల సమస్యలు త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.. వారి వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేశ్ బిజెపి నాయకులు ఉన్నారు. అర్బన్ మండల బీజేపీ నేతలు ఉన్నారు.