3 April, 2026 | 2:32 PM

Breaking News

TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •  

పోచమ్మ తల్లి ఆలయంలో ఘనంగా గడప ప్రతిష్టాపన

25-10-2025 12:00 AM

జిన్నారం, అక్టోబర్ 24 : జిన్నారం పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మతల్లి ఆలయంలో గడప ప్రతిష్ఠాపన కార్యక్ర మం శుక్రవారం ఘనంగా జరిగింది. ఆలయ గడప దాత కొల్లూరు నర్సింహ జయలక్ష్మి, దంపతులు, మాజీ ఎంపీటీసీ వెంకటేశం గౌడ్ దంపతులు ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల ప్రత్యే క పూజా కార్యక్రమాల మధ్య గడప ప్రతిష్టాపన జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, భోజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యుడు ఏర్పుల లింగం, మంద రమేష్, నర్సింగ్ రావు, వెంకటేశం, మల్లేష్, రాము, మహేందర్ నిఖిల్ గౌడ్, కిషన్, దుర్గేశ్, స్థానిక కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.