22 May, 2026 | 7:43 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

ఆలయం షెడ్ నిర్మాణానికి భూమి పూజ

14-09-2025 06:36 PM

నంగునూరు: మండల కేంద్రంలోని పురాతన అభయాంజనేయ స్వామి ఆలయానికి షెడ్డు నిర్మాణంకూ తెలంగాణ భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు ఘాదగోని చక్రధర్ గౌడ్ భూమి పూజ చేశారు.ఆలయ కమిటీ సభ్యులు గోనేపల్లి శివప్రసాద్ విజ్ఞప్తికి మేరకు నిర్మాణానికి శ్రీకారం చుట్టమని,ప్రజలకు దైవ కార్యక్రమాలకు సేవ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని,తృప్తిని ఇస్తుందని చక్రధర్ గౌడ్ అన్నారు.భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తానని ఆయన తెలిపారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, షెడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.