7 April, 2026 | 5:15 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

శిశు మందిర్‌లో సామూహిక అక్షరాభ్యాసం

23-01-2026 04:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): శ్రీ సరస్వతీ శిశు మందిర్ బుధవార్ పేట పాఠశాలలో ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతీ యజ్ఞము, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకొన్నారు. ప్రారంభించిన వారు శ్రీ బొజ్జ జనార్ధన్ విశ్రాఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు శ్రీ ముప్పిడి రవి  పాఠశాల కార్యదర్శి శ్రీ శ్రీకాంత్  పాఠశాల కోశాధికారి శ్రీమతి డాక్టర్ రజని  పోషకులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ కొండూరు నరేష్ గతెలియజేశారు.