17 April, 2026 | 11:53 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

బాసరలో హౌస్ కీపింగ్ వర్కర్ల నిరసన

12-05-2025 07:15 PM

బైంసా,(విజయక్రాంతి): బాసర ట్రిపుల్ ఐటీ లో హౌస్ కీపింగ్ నిర్వహిస్తున్న కార్మికులు తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సోమవారం త్రిబుల్ ఐటీ గేటు ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నో సంవత్సరం నుంచి తాము తక్కువ పనులు చేస్తున్నామని వేతనాలు పెంచాలని కార్మికులను అన్యాయంగా తొలగించవద్దని ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లను చేశారు. ఇప్పటికే తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగిందని న్యాయం చేయకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హౌస్ కీపింగ్ కార్మికులు తెలిపారు.