15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రేపే పాలిసెట్ ప్రవేశ పరీక్ష

12-05-2025 08:48 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం పాలిసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నట్టు పాలిసెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మొత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధమన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు ఉంటుందని దాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ వెల్లడించారు.