17 April, 2026 | 8:26 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి

12-05-2025 08:38 PM

కాటారం,(విజయక్రాంతి): కాటారం గ్రామ పంచాయతీ పరిధిలోని కాటారంకు చెందిన దాడిచెర్ల అశోక్ కు చెందిన ఎద్దు విద్యుత్ఘాతంతో మృతి చెందింది.  రైతు అశోక్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో అతని ఎద్దు సోమవారం ఉదయం విద్యుత్ షాక్ తో మరణించింది. విషయం తెలుసుకొని విద్యుత్ శాఖ అధికారులు, వెటర్నరీ డాక్టర్ చనిపోయిన ఎద్దును పరిశీలించారు. చనిపోయిన ఎద్దు విలువ సుమారు రూ.45 వేలు ఉంటుందని యజమాని అశోక్ అన్నారు. తమకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు విన్నవించారు. రైతుకు ప్రభుత్వం పరంగా సహాయం అందేలాగా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.