14-09-2025 06:14:54 PM
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటరీ కాలనీలో ఆదివారం భార్య రమాదేవిని భర్త కృపాకర్ హత్య చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి గోదావరిఖని ఏసిపి మడత రమేష్, రామగిరి ఎస్సై శ్రీనివాస్ చేరుకొని విచారణ చేస్తున్నారు.