14-06-2025 08:43:48 PM
నిర్మల్ (విజయక్రాంతి): టీజీ ఆర్టీసీలో పెంచిన బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దిగంబర్(SFI District Secretary Digambar) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు ఎలాంటి చార్జీలు పెంచబోమని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ పై భారం పేరుతో విద్యార్థుల బస్ చార్జీలను పెంచడం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలలో విద్యాసంస్థలు చదివి పిల్లలకు పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.