23 June, 2026 | 11:57 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఇందిరమ్మ ఇల్లు త్వరగా నిర్మించుకోవాలి

11-11-2025 03:34 PM

ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్

ఖానాపూర్ (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో వేగం పెంచాలని త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి మండలంలోని దాసు నాయక్ తండా, పంగిడిగూడెం, రాజుర, సింగాపూర్, బాదనకుర్తి, తదితర గ్రామాలను సందర్శించి ఇండ్ల నిర్మాణాల పనులను పరిశీలించారు. నిర్మాణం పనులలో అలసత్వం వద్దని వెంటనే ప్రభుత్వం బిల్లులు కూడా ఇస్తున్నందున పనులలో వేగం పెంచాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎంపీఓ, సిహెచ్ రత్నాకర్ రావు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.