13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ కేంద్రాలను పరిశీలన

14-01-2026 02:50 AM

బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ

మేడిపల్లి, జనవరి 13 (విజయక్రాంతి) : ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ కేంద్రాలను బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ మంగళవారం పరిశీలించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కమీషనర్ ఆదే శాల మేరకు సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాల ను నాచారం సెంటర్‌కు తరలించామని డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజ తెలిపారు. ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థల సేకరణ కేంద్రాలను బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజ, డిఇఇ కె. జాహ్నవి శశాంక్, ఎఇడి మహేష్, సానిటరీ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్విరన్మెంటల్ ఇంజనీర్స్ బాలమురళి కృష్ణ, నిఖిల్, వార్డ్ ఆఫీసర్స్, జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.