23 May, 2026 | 7:25 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

ఎరువుల దుకాణాల తనిఖీలు

25-07-2025 02:49 PM

లక్షెట్టిపేట, విజయక్రాంతి: టాస్క్ ఫోర్స్ బృందం(Task Force Team) ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఎరువుల దుకాణాల్లో యూరియ నిలువలను, ఇతర అనుమానాస్పద ప్రదేశాలను ఎమ్మార్వో దిలీప్ కుమార్, వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఎస్సై సురేష్ లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవో శ్రీకాంత్ మాట్లాడుతూ... యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో ఎరువుల నిల్వ పట్టిక ప్రతిరోజు అప్డేట్ చేయాల్సిందే అని ఫర్టిలైజర్ డీలర్లను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏఈఓ లు తదితరులు పాల్గొన్నారు.