13 March, 2026 | 6:23 PM

రామాలయంలో ద్వజ స్తంభ ప్రతిష్టాపన

08-03-2026 05:10 PM

లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): చమన్ పల్లి గ్రామంలో రామాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పైన్ల భీమ్ రెడ్డి తనయుడు ఆయన చంద్రమోహన్ రెడ్డి రూ 2.5 లక్షలు విరాళం తో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఆయన గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మొత్తం ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి సుదర్శన్. ఉపసర్పంచ్ గంగారెడ్డి విడిసి సభ్యులు గ్రామస్తులు నాయకులు భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు