31-05-2025 12:51:20 AM
రాజాపూర్ మే 30: ఈ నెల 31 నుండి జూన్ 2 వరకు తిర్మలాపూర్ గ్రామంలో జరుగు శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు హాజరు కావాలని శుక్రవారం ఆల య నిర్మాణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ని హైదరాబాద్ లో కలసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, మల్లయ్య, బచ్చిరెడ్డి,యాదయ్య, బాలయ్య,సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్, కృష్ణయ్య, లింగం,ఆంజనేయులు, నరేష్, పృధ్వి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.