16 April, 2026 | 12:03 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

మతహింసగానే చూడాలి!

01-05-2025 12:00 AM

పహల్గాంలో ముష్కరుల ఉగ్రదాడి అతికిరాతకమైంది. మతం ఏదో కనుక్కుని చంపటాన్ని చూస్తే దీనిని మతహింసగా చెప్పవచ్చు. ఇస్లామిక్ తీవ్రవాదం దృష్టిలో 22/4 జిహాద్ మృత్యుక్రీడ. ఈ మధ్యకాలంలో ప్రజలపై పెద్దగా ఉగ్రదాడులు జరగలేదు. దాదాపుగా భారత ఆర్మీనే లక్ష్యంగా ఉండేది.

దేశంలోని ప్రజలలో అలజడి సృష్టించటానికి ఈ పన్నాగం పన్నినట్లుగా కనిపిస్తున్నది. దేశ సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. ముష్కరుల సమూల ఏరివేత పూర్తయ్యే వరకు భారత ఆర్మీ విశ్రమించరాదు. 

 కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్