15 June, 2026 | 11:11 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

Joining BJP in presence of MLA

05-12-2025 06:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం తాంశ, సోను మండల కేంద్రంలోకి చెందిన టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు గ్రామ తాజామాజీ ఉప సర్పంచ్ మహేష్ రెడ్డితో పాటు పలువురు గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యేలు కలిసి పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలను వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జమాల్, శ్రీనివాస్, గంగాధర్, రాములు, G. శ్రీనివాస్, బక్కన్న, సాగర్, సుధాకర్, రవి తో పాటు తదితరులు పాల్గొన్నారు.