14 June, 2026 | 4:25 PM

Breaking News

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •  

పాత్రికేయుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి

24-12-2025 03:46 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తున్నట్టు పెన్షన్ సంఘం జాతీయ కార్యదర్శి జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న అన్నారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట పెన్షనర్లు చేపట్టిన ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు అంతకుముందు పిఆర్టియు జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు టి యు టి ఎఫ్ ఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి జిల్లా నాయకులు రవి కిరణ్ ముత్యం ముత్తన్న తదితరులు సంఘీభావం తెలిపారు పిఆర్టియు అర్బన్ అధ్యక్షులు బల్స గజ్జరం పాత్రికేయులకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు