15 April, 2026 | 1:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

పాత్రికేయుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి

24-12-2025 03:46 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తున్నట్టు పెన్షన్ సంఘం జాతీయ కార్యదర్శి జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న అన్నారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట పెన్షనర్లు చేపట్టిన ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు అంతకుముందు పిఆర్టియు జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు టి యు టి ఎఫ్ ఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి జిల్లా నాయకులు రవి కిరణ్ ముత్యం ముత్తన్న తదితరులు సంఘీభావం తెలిపారు పిఆర్టియు అర్బన్ అధ్యక్షులు బల్స గజ్జరం పాత్రికేయులకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు