12 March, 2026 | 10:27 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

26-12-2025 12:00 AM

నిర్మల్ డిసెంబర్ 25 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు గురువారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి.

ఈ దీక్షలకు ఉద్యోగ సంఘాల నేతలైన వాహీద్ ఖాన్ ఇర్ఫానుద్దీన్ తెలంగాణ కళాకారుల సంఘం సభ్యులు అరిసెల రాజు కిరణ్ కుమార్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బిజెపి పార్లమెంట్ బాధ్యులు ఏ భూమయ్య ఆ సుధాకర్ వివిధ సొసైటీల సభ్యులు మద్దతు తెలంగాణ ఉద్యమకారుడు కవి డాక్టర్ కృష్ణంరాజు డిటిఎఫ్ బాధ్యులు మద్దతు పలికి సంఘీభావం తెలిపారు విలేకరులు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు.