calender_icon.png 1 June, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

143 జర్నలిస్ట్ యూనియన్ రజతోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

30-05-2025 12:00:00 AM

బెల్లంపల్లి అర్బన్, మే 29: టీయు డబ్ల్యూ జే 143 జర్నలిస్టు యూనియన్ రజితోత్సవ పోస్టర్‌ను బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య ఆవిష్కరించారు. బెల్లంపల్లి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురు వారం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  టీయూడబ్ల్యూజే 143 జర్నలిస్టు యూనియ న్ రజతోత్సవం పోస్టర్లు విడుదల చేశారు.

ఈనెల 31న హైదరాబాద్ జలవిహార్‌లో యూనియన్ మహాసభ జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ యు వజన నాయకులు సబ్బని అరుణ్, మద్దెల గోపి, బెల్లంపల్లి జర్నలిస్టులు బడుగు శ్రీనివాస్, అందుగుల రమేష్, వేముల వెంకటే ష్, నామ రవీందర్, గరిగే వేణుగోపాల్, ఇందూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.