calender_icon.png 30 May, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సరఫరాలో అంతరాయం‌‌‌

29-05-2025 10:56:56 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలంలోని 132/33 సబ్ స్టేషన్ లో వర్షాకాల, మరమ్మతుల కారణంగా శుక్రవారం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ వంశీకృష్ణ(Electricity Department AE Vamsi Krishna) తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుండి చేగుంట మండలంలోని ఆర్ఎస్జి, పైయినీర్, చంద్రంచల్, చేగుంట మండల కేంద్రంలోని చేగుంట, బోనాల, అనంత సాగర్ 33KV లైన్లు అదేవిధంగా చేగుంట, అనంతసాగర్, కర్నాల్ పల్లి, చందాయ్ పేట, గొల్లపల్లి, కసాన్ పల్లి సబ్ స్టేషన్, పరిధిలోని వీళ్ళజ్, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్  ఫీడర్లకు ఉదయం 8 గంటల నుండి మ:1:00గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. దీనికి గాను చేగుంట పట్టణ, మండల ప్రజలు సహకరించలని ఏఈ, వంశీకృష్ణ తెలిపారు.