13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

నేడు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

25-10-2025 12:00 AM

కొండాపూర్, అక్టోబర్ 24: సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు కొండాపూర్ తహసిల్దార్ అశోక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి చౌరస్తా పోతిరెడ్డిపల్లి పిఎస్‌ఆర్ గార్డెన్లో ఈనెల 25న ఉదయం 10 గంటలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కూడా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. చెక్కులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఉదయం 10 గంటలకు తప్పకుండా హాజరు కావాలని ఆయన సూచించారు.