4 May, 2026 | 12:28 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

వైభవంగా కావడి యాత్ర

29-07-2025 03:25 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలో మంగళవారం కావడి యాత్రను వైభవంగా నిర్వహించారు. బద్రీనాథ్, కేదారినాథ్ పుణ్యక్షేత్రాల నదుల నుంచి తీసుకువచ్చిన జలాలతో  భక్తులు కావడియాత్ర చేపట్టారు. హనుమాన్ మందిర్ నుంచి భక్తులు కావడి ద్వారా శివాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో జలాలతో శివుడికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు  నిర్వహించారు. ఈ  యాత్రలో ఎమ్మెల్యే  హరీష్ బాబు, భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.