12 March, 2026 | 10:59 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ఏబీ బర్ధన్ ఆశయాల సాధనకు పోరాడుదాం

03-01-2026 12:24 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్

ఉప్పల్, జనవరి 2 (విజయక్రాంతి):  ఏ .బీ బర్ధన్ ఆశయాల సాధన కోసం పోరాడు దాం అని  సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్ బోస్ అన్నారు.కామ్రేడ్ ఎ.బిబర్దన్ 10వ వర్దంతి సందర్భంగా శుక్రవారం రోజున  సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యా లయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి .దామోదర్ రెడ్డి, టి .శంకర్, హరినాథ్, కె.ధర్మేంద్ర, టి.సత్య ప్రసాద్, రచ్చ కిషన్, శ్రీనివాస్, యాదయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సల్మాన్ బేగ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు యాదగిరి, రాం నారాయణ, ఈశ్వర్, పరమేశ్వర్, బాబు, నాగ రాజ్ తదితరులు పాల్గొన్నారు.