29 July, 2026 | 9:56 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

పాస్టర్ల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

03-01-2026 12:25 AM

ఉప్పల్, జనవరి 2 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం డివిజన్లోని పాస్టర్లు బిఆర్‌ఎస్ నాయకులు  సాయి జెన్ శేఖర్ నివాసంలో  నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ డివిజన్లోని క్రైస్తవులందరినీ ఏకం చేసి  కలిసికట్టులా ఉండేలా  చేశారని వారు తెలియ జేశారు. అనంతరం ప్రేయర్ చేసి శేఖర్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ శ్యామ్సన్ లాజర్స్  ఏలియా స్వామి  అభిషేక్ ప్రవీణ్  పాల్గొన్నారు