13 June, 2026 | 1:56 PM

Breaking News

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •  

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

05-12-2025 04:51 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని అంకత్ పల్లె గ్రామానికి చెందిన ఎంబడి  రాజలింగు(51) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడని ఎస్ఐ గోపతి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గత నెల ఐదవ తేదీన ఉదయం ఇంటి నుండి వాకింగ్ కు  బయలుదేరి ఈనాడు ఆఫీస్ వరకు వెళ్లి తిరిగి వస్తుండగా లక్షెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపుకు వెళుతున్న కారు వెనకాల నుండి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయపడ్డ రాయలింగును స్థానికులు కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుని భార్య ఎంబడి  భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.