2 July, 2026 | 3:27 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •  

నేడు, రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు

08-03-2026 12:26 AM

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు మండు తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్ర మంగా పెరుగుతున్నాయి. నేడు, రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని శనివారం వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 నుం చి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఖమ్మం లో అత్యధికంగా 39 డిగ్రీలు నమోదుకాగా, భద్రాద్రి కొత్తగూడెం, హన్మ కొండ, జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లో 38.9 డిగ్రీలు నమోదైంది.