27 July, 2026 | 6:34 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

వినాయకుడి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి

03-09-2025 04:46 PM

బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి,

చిలుకూరు: వినాయకుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండి పాడిపంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి(District BJP President Challa Srilatha Reddy) అన్నారు. బుధవారం చిలుకూరు మండల కేంద్రంలో వినాయకుడి పూజలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు బండారు కవిత రెడ్డి, జిల్లా పార్టీ నాయకులు జల్ల జనార్ధన్, మండల పార్టీ అధ్యక్షులు పారెల్లి మహేష్, మండల ప్రధాన కార్యదర్శి కొండ శ్రీను గౌడ్, ఉపాధ్యక్షులు వన్నాపురం సతీష్, జడ్పిటిసి మండల కన్వీనర్ తిపిరి  శెట్టి బసవయ్య, సోషల్ మీడియా కన్వీనర్ బుడిగే వీరబాబు, మండల నాయకులు కాశయ్య, వినాయక కమిటీ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.