3 July, 2026 | 11:19 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు

05-09-2025 07:28 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా  మిలాద్ ఉన్ నబి పండుగ వేడుకలను శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా  బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోని జిమ్మ బిలాల్ మసీదులో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర జీవనశైలి గురించి వివరించారు. ప్రవక్త సర్వ మానవాళి శాంతితో ఉండాలని సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు మహ్మద్​ ప్రవర్త చూపిన బాటలోనే నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.