26 March, 2026 | 12:10 PM

Breaking News

మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •   ఎంతమందిని తొక్కుతవ్!   •  

అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి

05-08-2024 08:56 PM

హైదరాబాద్: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా పర్యాటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రరాజ్యంలో ఉన్న పలువురు ప్రవాస భారతీయులతోనూ సమావేశమయ్యారు. సీఎంతో పాటు కలిసి మంత్రి కోమటిరెడ్డి కూడా ఎన్ఆర్ఐ ప్రతినిధుల భేటీలో పాల్గొననున్నారు. ఈనెల 12వ తేదీన రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ సంస్థ సీఈవోతో భేటీ కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం అధునాతన యంత్రాలను పరిశీలించనున్నారు.