21 July, 2025 | 10:49 PM
21-07-2025 01:50:46 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని సోమవారం మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
21-07-2025