calender_icon.png 21 July, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖర్గేనీ కలిసిన మంత్రి వివేక్, ఎంపీ వంశీ

21-07-2025 01:50:46 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని సోమవారం మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.