30 July, 2026 | 9:05 PM

Breaking News

భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •   అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి   •   ఘనంగా సోనుసూద్ జన్మదిన వేడుకలు: బలగం శ్రీధర్   •   టి జేఏసీ జిల్లా చైర్మన్‌కు రంగానాయక్ కుటుంబం అభినందనలు   •   భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి   •   ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సన్మానం   •  

ఆర్ఎస్ఎస్ కవాతు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

04-11-2025 07:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ కవాతు ర్యాలీలో బిజెపి నేతలు పాల్గొన్నారు. అదిలాబాద్ ఎంపీ జి నాగేష్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు సత్యనారాయణ గౌడ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రత్యేక డ్రెస్ వేసుకొని ర్యాలీలో పాల్గొన్నారు. మంచిర్యాల చౌరస్తా నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు కాలినడకన ర్యాలీలో పాల్గొన్నారు.