8 July, 2026 | 8:36 PM

Breaking News

పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •  

దామోదర్ రెడ్డి భౌతికకాయానికి ఎమ్మెల్యే నాయిని నివాళి

04-10-2025 08:10 PM

హనుమకొండ (విజయక్రాంతి): ఇటీవలే పరమపదించిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివదేహానికి శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు రవీందర్ రెడ్డి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి తన అభిమానాన్ని, అనుభవాన్ని, ఆప్యాయతను పంచుకున్నాడు. ఆ మహనీయుడు లేని లోటు తీరనిదని, దామోదర రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని నాయిని పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.