27 June, 2026 | 7:28 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

17-11-2025 12:00 AM

గోపాలపేట నవంబర్16:  మృతి చెందిన భావిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి పరామర్శించారు. ఏదుల మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త మాజీ సర్పంచ్  తల్లి నారమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న  శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

నారమ్మ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 95 సంవత్సరాల వయసు గల నారమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వెంట రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, యూత్ ప్రెసిడెంట్ మల్లేష్, సురేష్ గౌడ్,  రాంచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.