30 June, 2026 | 10:35 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నాగల్లి వెంకటను సన్మానించిన కవిత

02-05-2025 07:43 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన టీబీజీకేఎస్ కు  బ్రాంచ్ కార్యదర్శి నాగల్లి వెంకట్ ను మేడే సందర్భంగ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా సన్మానం పొందారు. తెలంగాణ తొలి మల్లె దశ ఉద్యమంలో వెంకట్ పాత్ర కీలకమైంది. భారత రాష్ట్ర సమితి అనుబంధ బొగ్గు గని సంఘం బలోపేతానికి విశేష కృషి నిర్వహించినందుకు గాను ఈ సన్మానం లభించింది.