30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పిసిసి రాష్ట్ర కార్యదర్శిని సన్మానం చేసిన నేతలు

02-05-2025 07:46 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పరిశీలకులుగా వచ్చిన పీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ బోజ గౌడును శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. శాలువాతో సత్కరించి మెమొంటాను అందించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు నర్సా గౌడ్ కృష్ణమోహన్ గౌడ్ లింగాగౌడ్ రాజేశ్వర్ గౌడ్ రవీందర్ గౌడ్ తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.