28-06-2025 12:31:59 AM
నిజామాబాద్ జూన్ 27 (విజయ క్రాంతి) :మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ నియమితులైన న్యాయవాది ఎం. శ్యామ్ బాబు శుక్రవారం జిల్లా జడ్జి జీవియన్ భరత లక్ష్మీ నీ కలసి పుష్ప గుచ్చాలు అందజేసి తన ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ సందర్బంగా జిల్లా జడ్జి మంచిగా విధులను నిర్వర్తించి మంచి పేరు తీసుక రావాలని అన్నారు. ఈ యనతో జిపి.అమిడాల సుదర్శన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, సినియర్ న్యాయవాది జె.వెంకటేశ్వర్ పాల్గోన్నారు